సన్నాహక సమావేశం @ మహాయజ్ఞం -2018

శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం,నందివనపర్తి.
108 సరస్వతి విగ్రహాలతో నిర్వహించ తపపెట్టిన  "శ్రీ సరస్వతి మహా యజ్ఞం" సమర్ధ నిర్వహణ కోసం ట్రస్ట్ సబ్యులు మరియు కమిటీల సబ్యులచే ఆత్మీయ సమావేశం.
22.05.2017 @ అయ్యప్ప దేవాలయo, కర్మన్ ఘాట్.

కార్యక్రమ నిర్వహణ కోసం 108 మంది సబ్యులచే వేసిన 9 కమిటి సబ్యుల పరిచయం. కార్యక్రమ విది విదానాల వివరణ. 
సమావేశ తేది: 22-05-2017, 6 to 9.30 pm 
సమావేశ స్థలం : శ్రీ అయ్యప్ప దేవాలయం, కర్మన్ ఘాట్.
పూజ్యశ్రీ హంపీ విద్యారణ్య భారతి స్వామిజి, మాన్యశ్రీ అపాల ప్రసాద గారు ( సామాజిక సమరసతా వేదిక), బసవరాజు శ్రీనివాస్ రావు గారు ( హంపీ పీఠ0 కార్యదర్శి), రెవల్లే రాజు శర్మ ( చండి ఉపాసకులు), గున్నా రాజేందర్ రెడ్డి గారు ( గాంధీ గ్లోబల్  పామిలి) వంటి అతిథులు, మరియు ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు నూతనంగా నిర్ణయించిన అన్ని కమిటీల సబ్యులు పాల్గొన్నారు.


0 comments: